ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ఆటోలు ఢీ..

ABN, First Publish Date - 2021-04-17T04:44:51+05:30

రచ్చుమర్రి గ్రామ సమీపంలోని బసలదొడ్డి చెరువు వద్ద శుక్రవారం ఆటోలు ఢీకొని, ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామి(37) మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఒకరి మృతి.. నలుగురికి గాయాలు


మంత్రాలయం, ఏప్రిల్‌ 16: రచ్చుమర్రి గ్రామ సమీపంలోని బసలదొడ్డి చెరువు వద్ద శుక్రవారం ఆటోలు ఢీకొని, ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామి(37) మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ బాబు తెలిపిన మేరకు.. కోసిగి నుంచి ఎమ్మిగనూరు వెళ్లుతున్న టాటా ఏస్‌ ఆటో, మాధవరం నుంచి కోసిగికి వెళ్లుతున్న మరో ఆటో ఢీకొన్నాయి. ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామికి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఉసేని, హనుమంతు, నరసమ్మ, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు మఠం ఈశ్వరయ్యస్వామికి భార్య ఉమ మహేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతాదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ బాబు తెలిపారు. 


Updated Date - 2021-04-17T04:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising