ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడి మృతికి..

ABN, First Publish Date - 2021-01-16T05:58:19+05:30

చాగలమర్రి సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ఎంసీ మహబూబ్‌బాషా (42) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రముఖుల సంతాపం


చాగలమర్రి, జనవరి 15: చాగలమర్రి సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ఎంసీ మహబూబ్‌బాషా (42) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చాగలమర్రికి చేరుకొని మహబూబ్‌బాషా మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భూమా మాజీ సర్పంచ్‌ ఎంసీ అన్సర్‌బాషా సోదరుడు మహబూబ్‌బాషా సింగిల్‌విండో ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారన్నారు. బీజేపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డి మహబూబ్‌బాషా మృతదేహంపై పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు ఇరిగెల భరత్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. టీడీపీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, నాయకులు కొలిమి ఉసేన్‌వలి, గుత్తి నరసింహులు, బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, బీజేపీ నాయకులు అంబటి మహేశ్వర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి   పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising