ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు అటవీ హక్కులపై అవగాహన ఉండాలి: జడ్జి

ABN, First Publish Date - 2021-10-26T04:32:27+05:30

గిరిజనులకు అటవీ హక్కుల చట్టాలపై అవగాహన ఉండాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు.

మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, అక్టోబర్‌ 25:  గిరిజనులకు  అటవీ హక్కుల చట్టాలపై అవగాహన  ఉండాలని ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన ఉదయ్‌ ప్రకాష్‌ సూచించారు. సోమవారం కొత్తపల్లి గ్రామ శివార్లలో ఉన్న భ్రమరాంబ చెంచు గూడెంలో అటవీ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  గిరిజనులకు అటవీ చట్టాలు ఎంతవరకు అమలవుతున్నాయి, వారికి ఎంతవరకు అవి అమలు అవుతున్నాయి అనే వాటిపై వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఉన్న హక్కులకు న్యాయం జరుగకపోతే ఏం చేయాలి, స్థిర చరాస్థులను గిరిజనులు ఎలా కాపాడుకోవాలి అనే అంశాలను చెంచులకు వివరించారు. చెంచుల హక్కులను భంగం కలిగినపుడు న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. అలాగే చెంచులు ప్రభుత్వం అందిస్థున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.ఈ  కార్యక్రమంలో ఏపీపీ బాబు రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐ ముబీనాతాజ్‌, న్యాయవాది బల రాం నాయక్‌, మండల న్యాయ సలహా కార్యదర్శి సురే్‌ష, నాయకులు మోహనయాదవ్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T04:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising