ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-05-18T05:27:43+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని టౌన్‌, మే 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ సోమవారం తెలిపారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్‌ కార్డుతో పాటు, సంబంధిత శాఖలో పని చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. 18వ తేదీ ఒక్క రోజు మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తామని, నెహ్రూ మెమోరియల్‌ హైస్కూల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.


Updated Date - 2021-05-18T05:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising