ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-10-27T05:36:31+05:30

దొర్నిపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి నంద్యాల ప్రభుత్వ ఆస్పతిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొర్నిపాడు, అక్టోబరు 26: దొర్నిపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి నంద్యాల ప్రభుత్వ ఆస్పతిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఎస్‌ఐ కీర్తి తెలిపిన వివరాల మేరకు ఈనెల 23న ఎవరు లేని సమయంలో ఇంటి ఆవరణలో మద్దిలేటి (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఎర్రన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-10-27T05:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising