ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి శవం

ABN, First Publish Date - 2021-11-28T05:48:36+05:30

ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, నవంబరు 27: ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. బ్లూ కలర్‌ ప్యాంట్‌, రెడ్‌, బ్లాక్‌ పట్టీలు గల ఫుల్‌ చొక్కా ధరించి ఉన్నాడన్నారు. వయస్సు 45 నుంచి 50 మధ్య ఉంటుందని, శనివారం మధ్యాహ్నం పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడా, బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-28T05:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising