ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటలో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2021-10-30T05:00:27+05:30

నంద్యాల మండలం కానాల గ్రామంలో నీటికుంటలో పడి మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (2) అనే చిన్నారి శుక్రవా రం మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 29: నంద్యాల మండలం కానాల గ్రామంలో నీటికుంటలో పడి మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (2) అనే చిన్నారి శుక్రవా రం మృతిచెందాడు. తాలుకా అర్బన్‌ సీఐ మురళీమోహనరావు తెలిపిన వివరాల మేరకు, కానాల గ్రామానికి చెందిన మౌలాలి, భాను దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నకుమారుడైన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.




Updated Date - 2021-10-30T05:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising