ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ భూముల కౌలుకు వేలం

ABN, First Publish Date - 2021-05-20T05:30:00+05:30

నంద్యాల మండలం మూలసాగరం గ్రామంలో వెలసిన కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం భూములకు గురువారం పర్యవేక్షణ అధికారి వేణునాధరెడ్డి, కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం ఈవో రామంజనేయశర్మల ఆధ్వర్యంలో కౌలుకు వేలం పాటలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(కల్చరల్‌) మే 20: నంద్యాల మండలం మూలసాగరం గ్రామంలో వెలసిన కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం భూములకు గురువారం పర్యవేక్షణ అధికారి వేణునాధరెడ్డి, కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం ఈవో రామంజనేయశర్మల ఆధ్వర్యంలో కౌలుకు వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటల్లో కాశీవిశ్వేశ్వర స్వామికి చెందిన 9.25 ఎకరాల భూమికి రూ.67,000, రామస్వామి దేవస్థానానికి చెందిన 7 ఎకరాల భూమికి వేలం వేయగా రూ.1,28,000 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. 


Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising