ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలు పారబోసి నిరసన

ABN, First Publish Date - 2021-09-04T05:26:51+05:30

కూరగాయలకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ విమర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూరగాయలకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ విమర్శించింది. శుక్రవారం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆ పార్టీ నాయకులు కూరగాయలు పారబోసి వినూత్నంగా నిరసన తెలిపారు. కూరగాయల రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్‌ రాజశేఖర్‌ ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల వలయంలో చిక్కుకుపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాము, మధు, కృష్ణారెడ్డి, నాగమల్లి, రామమద్దిలేటి, రైతులు పాల్గొన్నారు.  - ఓర్వకల్లు

Updated Date - 2021-09-04T05:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising