ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ను కలిసిన టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2021-06-19T05:17:26+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శుక్రవారం కర్నూలు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద డోన్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు కలిశారు.

నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌, జూన్‌ 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శుక్రవారం కర్నూలు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద డోన్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు కలిశారు. పార్టీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ నారా లోకేష్‌ను కలిసి వైసీపీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తోందని వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీ కృష్ణ గౌడు, విజయభట్టు, రేగటి అర్జున్‌ రెడ్డి తదితరులు కలిశారు. 

Updated Date - 2021-06-19T05:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising