ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లను కలిసిన కార్యకర్తలు

ABN, First Publish Date - 2021-11-22T05:16:42+05:30

మండలంలోని గోరంట్ల, అమడగుంట్లకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు.

కోట్లను కలిసిన నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడుమూరు(రూరల్‌), నవంబరు 21: మండలంలోని గోరంట్ల, అమడగుంట్లకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీడీపీ జాతీయ ఉపాధక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. లద్దగిరిలోని నివాసంలో కోట్ల దంపతులను పూలమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మను నివాసంలో కలిసి సత్కరించారు. ఈ సందర్బంగా కోట్ల మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో గోరంట్ల, అమడగుంట్ల నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర్లు, సుంకన్న, మాదన్న, గోపి, నరేష్‌, మనోహర్‌, నాయుడు, చిరంజీవి, మహేంద్ర, తిరుమలేష్‌, గిరిబాబు, యల్లాకృష్ణ, గిడ్డయ్య, మధు, వెంకటేష్‌, బజారి, సుధాకర్‌, అశోక్‌, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-22T05:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising