ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన స్వాతి వేడుకలు

ABN, First Publish Date - 2021-06-22T05:28:57+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు సోమవారం ముగిశాయి.

ఉత్సవమూర్తులను అభిషేకిస్తున్న వేదపండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, జూన్‌ 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు సోమవారం ముగిశాయి.   సుదర్శన హోమం, 108 కలశాలతో అభిషేకాలు చేపట్టారు. స్వాతి వేడుకలను పురస్కరించుకోని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి కాలినడకన నవనరసింహక్షేత్రాలను దర్శించుకోని పూజలు సోమవారం చేశారు.  ఆయనకు పూర్ణకుంభంతో ఈవో నరసయ్య, వేదపండితులు స్వాగతం పలికారు.పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీమణి ఉమామహేశ్వరమ్మ అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. ఈమెకు   ఆలయ ఈవో నరసయ్య, వేదపండితులు ఆహ్వానం పలికారు. 




Updated Date - 2021-06-22T05:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising