ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయండి: జేడీఏ

ABN, First Publish Date - 2021-11-22T05:28:04+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని జేడీఏ వరలక్ష్మి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, నవంబరు 21: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని జేడీఏ వరలక్ష్మి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెరుకులపాడులో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. అనంతరం ఆమె ఆయా ఆర్‌బీకే కేంద్రాల సిబ్బందికి ప్రతి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను గుర్తించి వెంటనే జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని తెలిపారు. జేడీఏ వరలక్ష్మి వెంట ఏడీఏ అశోక్‌వర్దన్‌ రెడ్డి, ఏవో రవిప్రకాష్‌, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు ఉన్నారు. 


Updated Date - 2021-11-22T05:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising