ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండితులకు ఉగాది పురస్కారం

ABN, First Publish Date - 2021-04-14T06:21:12+05:30

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పం డిత సత్కార కార్యక్రమాన్ని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం దేవస్థానం అధికా రులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం, ఏపిల్‌ 13: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పం డిత సత్కార కార్యక్రమాన్ని  అక్కమహాదేవి అలంకార మండపంలో  మంగళవారం దేవస్థానం అధికా రులు నిర్వహించారు.   ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు,  వేదపండితులు, ఆస్థాన సిద్ధాంతిని శాలువాలు, నూతన వస్ర్తాలు మొదలైనవాటితో  సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జె. వీరభద్రయ్య, వేదపండితులు ఘంటా రాధాకృష్ణా, అమ్మవారి ఆలయ ఉప ప్రధానార్చకులు ఎం. సుబ్రహ్మణ్యశర్మ ఈ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.  

Updated Date - 2021-04-14T06:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising