శ్రీశైలంలో కళ్యాణకట్ట తాత్కాలిక మూసివేత
ABN, First Publish Date - 2021-05-11T14:49:01+05:30
కరోనా ఎఫెక్ట్తో శ్రీశైలం దేవస్థానంలోని తలనీలాలు సమర్పించే కళ్యణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
కర్నూలు : కరోనా ఎఫెక్ట్తో శ్రీశైలం దేవస్థానంలోని తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. శ్రీశైలంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కల్యాణకట్ట సిబ్బంది విజ్ఞప్తి మేరకు కేశకండనశాల మూతపడింది. ఇప్పటికే కల్యాణకట్టలో పనిచేసే సిబ్బందిలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు.
Updated Date - 2021-05-11T14:49:01+05:30 IST