ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

ABN, First Publish Date - 2021-04-23T05:28:10+05:30

సంజీవనగర్‌లోని భగవత్‌ సేవా సమాజ్‌ ప్రాంగణంలోని కోదండరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(కల్చరల్‌), ఏప్రిల్‌ 22:  సంజీవనగర్‌లోని  భగవత్‌ సేవా సమాజ్‌  ప్రాంగణంలోని కోదండరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. గత 13వ తేదీ నుంచి  వసంత నవరాత్రుతోత్సవాలు గురువారం పట్టాభిషేకంతో ముగిశాయి. భగవత్‌ సేవాసమాజ్‌ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రహ్లాద స్వామి, పవన్‌, ధనుంజయలు స్వామి పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.


Updated Date - 2021-04-23T05:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising