ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2021-10-22T04:29:50+05:30

మండలంలోని ఎర్రగుంట్ల, బండిఆత్మకూరు గ్రామాల్లో శాస్త్రవేత్తలు వరి, పత్తి, జొనన పంటలను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బండి ఆత్మకూరు, అక్టోబర్‌ 21: మండలంలోని ఎర్రగుంట్ల, బండిఆత్మకూరు గ్రామాల్లో శాస్త్రవేత్తలు వరి, పత్తి, జొనన పంటలను పరిశీలించారు.మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో డాక్టర్‌లు గాయత్రి, శివరామకృష్ణ, వెంకటరమణమ్మ పంటలు పరిశీలించారు. బండిఆత్మకూరులో వరిపంట కేడీలు అధికంగా వచ్చాయని, అధికారుల సూచన మేరకు వాటిని కోసినా పంట చేతికి రాకముదే మళ్ళీ వస్తున్నాయన్నారు. నంద్యాలలోని విత్తన దకాణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంటలకు సోకిన తెగుళ్ళకు వాడాల్సిన మందులను తెలియజేశారు.


Updated Date - 2021-10-22T04:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising