ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయత్రి గోశాలకు రూ.50 వేల విరాళం

ABN, First Publish Date - 2021-10-27T04:46:14+05:30

నగర శివారులోని గాయత్రి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రి గోశాలకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ చైర్మన్‌, తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి రూ.50 వేల విరాళం అందించారు.

టీజీ భరత్‌కు చెక్కును అందజేస్తున్న పొట్లూరి రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (న్యూసిటీ/అగ్రికల్చర్‌), అక్టోబరు 26: నగర శివారులోని గాయత్రి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రి గోశాలకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ చైర్మన్‌, తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి రూ.50 వేల విరాళం అందించారు. మౌర్యఇన్‌లోని టీజీవీ సంస్థల కార్యాలయంలో చైర్మన్‌ టీజీ భరత్‌కు మంగళవారం చెక్కును అందజేశారు. గోమాతను సేవించడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్లు పొట్లూరి రవి తెలిపారు. గోశాల నిర్వాహణ కోసం తన వంతు బాధ్యతగా ఈ సహయం చేసినట్లు ఆయన అన్నారు. ఒకేచోట వందలాది గోవులతో గోశాల నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  ముప్పా రాజశేఖర్‌, సందడి మధు, విజయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T04:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising