ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2021-05-20T06:22:13+05:30

మండల పరిధిలోని పగిడ్యాలకు చెందిన ఉపాధ్యాయుడు గిడ్డయ్య (49) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పగిడ్యాల, మే 19: మండల పరిధిలోని పగిడ్యాలకు చెందిన ఉపాధ్యాయుడు గిడ్డయ్య (49) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  తమ బంధువులు ఆసుపత్రిలో ఉండటంతో వారిని పరామర్శించేందుకు ఆయన మోటర్‌బైక్‌ పై కర్నూలుకు బయలుదేరారు. బ్రాహ్మణకొట్కూరు దాటిన తరువాత ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో గిడ్డయ్య  తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గిడ్డయ్య ప్రాతకోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రవణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-05-20T06:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising