ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-12-31T05:44:16+05:30

బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్రం మద్దిలేటిస్వామి కుమారుడు మహేంద్ర (32) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బనగానపల్లె, డిసెంబరు 30: బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్రం మద్దిలేటిస్వామి కుమారుడు మహేంద్ర (32) మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జరి గింది. మహేంద్ర బనగానపల్లె నుంచి   స్వగ్రామం పెద్దరాజుపాలెంకు మోటారుసైకిల్‌పై వెళ్తుండగా  దద్దనాల ప్రాజెక్టు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ప్రభుత్వవైద్యశాలలో  వైద్యం పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య నాగజ్యోతి, 3 సంవత్సరాల కుమారుడు జస్వంత్‌ ఉన్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2021-12-31T05:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising