ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-21T05:35:05+05:30

మండలంలోని నూలుమిల్లు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిదేడు గ్రామానికి చెందిన మద్దూరు ఇబ్రహీం (50) మృతి చెందినట్లు పాణ్యం ఎస్‌ఐ రాకేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాణ్యం, ఏప్రిల్‌  20:  మండలంలోని నూలుమిల్లు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిదేడు గ్రామానికి చెందిన మద్దూరు ఇబ్రహీం (50) మృతి చెందినట్లు పాణ్యం ఎస్‌ఐ రాకేష్‌ తెలిపారు. ఇబ్ర హీం నూలుమిల్లు ఎదురుగా నిర్మిస్తున్న భవనానికి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి నంద్యాల వైపుకు వెళ్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య లాలూబీ, నలుగురు కుమార్తెలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-04-21T05:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising