ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆ సమయంలో బయటకు వస్తే కేసులు’

ABN, First Publish Date - 2021-05-21T04:51:52+05:30

కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆదేశించారు.

కర్ఫ్యూను పరిశీలిస్తున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, మే 20: కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం మద్దికెర గ్రామంలో మధ్యాహ్నం కర్ఫ్యూ, 104 సెక్షన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే జరిమానా, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  కర్ఫ్యూ ముగిసేంత వరకు ఎటువంటి పరిస్థితులలో దేవర్లు, సంతలు జరపకూడదన్నారు. వివాహాలు కేవలం 20మందికే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. గుంపులుగుంపులుగా వివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగభూషణం, ఎంపీడీవో నరసింహమూర్తి, వీఆర్వో రంగస్వామి, పంచాయతీరాజ్‌ ఏఈ చౌడేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T04:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising