ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ పహారాలో రైల్వే పనులు

ABN, First Publish Date - 2021-12-05T06:23:01+05:30

మద్దికెర రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం పునఃప్రారంభమ య్యాయి.

పోలీసు బందోబస్తు మధ్య రైల్వే పనులు చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, డిసెంబరు 4: మద్దికెర రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం పునఃప్రారంభమ య్యాయి. కాంట్రాక్టు కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రైల్వే కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వలేదని వైసీపీ వర్గీయులు కొందరు ఈ నెల 1వ తేదీన పని చేసే వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పని ప్రదేశంలో రక్షణ కల్పించారు. రైల్వే పనులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని రైల్వే ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-12-05T06:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising