బంగారు పల్లకిలో ఊరేగిన రాఘవేంద్రులు
ABN, First Publish Date - 2021-11-29T05:21:54+05:30
రాఘవేంద్రస్వామి బంగారు పల్లకిలో ఊరేగారు. ఆదివారం మఠం పీఠాధిపతులు సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో బృందావనం ప్రతిమను బంగారు పల్లకిలో అధిష్టించి శ్రీమఠం ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.
మంత్రాలయం, నవంబరు 28: రాఘవేంద్రస్వామి బంగారు పల్లకిలో ఊరేగారు. ఆదివారం మఠం పీఠాధిపతులు సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో బృందావనం ప్రతిమను బంగారు పల్లకిలో అధిష్టించి శ్రీమఠం ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. మఠం పీఠాధిపతుల మహామంగళహారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించారు.
Updated Date - 2021-11-29T05:21:54+05:30 IST