ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి

ABN, First Publish Date - 2021-03-29T05:24:14+05:30

నంద్యాల గ్రీన్‌సొసైటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (కల్చరల్‌), మార్చి 28: నంద్యాల గ్రీన్‌సొసైటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.  తెలుగు సాహిత్యాకాఽశంలో ధ్రువతారగా నిలిచిన పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతీ పుత్రగా పేరొంది తెలుగు సాహిత్యానికి శోభ చేకూర్చారని తెలుగు పండితుడు అన్నెం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యంలో సుప్రసిద్ధ్దులైన పుట్టపర్తి 14 భాషలలో పాండిత్యం సంపాదించి ఎన్నో నవలలు, నాటకాలు, కావ్యాలు రాసి సాహితీశిఖరంగా నిలిచారని సాహిత్యప్రియులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు  ప్రధాన వక్త శ్రీనివాసరెడ్డి, దండు వెంకటేశ్వర్లు, నీకంఠమాచారి, వెంకటేశ్వర్లు, మాబుబాషా, శేషఫణి, రఫీ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-29T05:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising