ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు ఆభరణాల బహూకరణ

ABN, First Publish Date - 2021-10-26T05:04:15+05:30

మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకు ఓ భక్తుడు రూ.7.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి సోమవారం అందజేశారు.

బంగారు ఆభరణాలను అందజేస్తున్న భక్తుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, అక్టోబరు 25: మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకు ఓ భక్తుడు రూ.7.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి సోమవారం అందజేశారు. కర్నూలు నగరానికి చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు పెసలదిన్నె  కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ బంగారు ఆభరణాలను అందజేశారని ఆలయ ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి దంపతులను పట్టు వస్త్రాలతో సన్మానించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు, ఆలయ ధర్మకర్త ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T05:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising