ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-16T06:28:46+05:30

మండలంలోని కుంభళనూరు గ్రామ సమీపం వద్ద బైక్‌ను ఆటో డీ కొట్టడంతో వడ్డె దొరసాని(30) అనే వ్యక్తి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌతాళం, ఏప్రిల్‌ 15: మండలంలోని కుంభళనూరు గ్రామ సమీపం వద్ద బైక్‌ను ఆటో డీ కొట్టడంతో వడ్డె దొరసాని(30) అనే వ్యక్తి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు.. గుడికంబాలి గ్రామానికి చెందిన వడ్డె దొరసాని చెపలకోసమని కుంభళనూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా ఆటో డీ కొట్టి, మృతిచెందాడు.  మృతునికి భార్య దేవమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


Updated Date - 2021-04-16T06:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising