ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం: ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-04-12T05:36:31+05:30

మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 11: మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం బోయ ఎల్లప్పను హత్య చేసి కాల్చచారు, వాటిపై విచారణ చేపడుతున్నామన్నారు. అలాగే సంఘటనా స్థలాన్ని డాగ్‌ స్క్వాడ్‌ క్లూజ్‌ టీమ్‌ పరిశీలించారని, పోస్టుమార్టం కూడా నిర్వహించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.


Updated Date - 2021-04-12T05:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising