ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివక్ష చూపితే ఆందోళన: ఎమ్మార్పీఎస్‌

ABN, First Publish Date - 2021-05-17T05:30:00+05:30

బాపురం గ్రామంలో దళితుల స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఆందోళన తప్పదని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు లక్ష్మీనారాయణ సోమవారం హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలహర్వి, మే 17: బాపురం గ్రామంలో దళితుల స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఆందోళన తప్పదని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు లక్ష్మీనారాయణ సోమవారం హెచ్చరించారు. గ్రామంలో దళితుల స్థలాల్లో తహసీల్దార్‌ సతీష్‌ కొలతలు వేయించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వదిలి దళితుల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం తగదని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు తహసీల్దార్‌ను అడ్డుకోవడంతో ఎస్‌ఐ నరేంద్ర జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. కార్యాలయంలో కూర్చుని చర్చించుకోవాలని చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు.

Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising