ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజనం తనిఖీ

ABN, First Publish Date - 2021-12-01T05:03:03+05:30

కోడుమూరులోని ప్రభుత్వ బాలుర, బాలిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహన్న భోజనాన్ని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ మంగళవారం తనిఖీ చేశారు.

భోజనాన్ని తనిఖీ చేస్తున్న గుడిసె కృష్ణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడుమూరు, నవంబరు 30: కోడుమూరులోని ప్రభుత్వ బాలుర, బాలిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహన్న భోజనాన్ని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ మంగళవారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటశాల గదిని ఆమె సందర్శించి శుభ్రత, భోజనం తయారు విధానాన్ని పరిశీలించారు. హెచ్‌ఎం శ్రీనివాసయాదవ్‌, నాగరాజకుమారి ఉన్నారు.

Updated Date - 2021-12-01T05:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising