ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-14T06:24:47+05:30

శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్ళి ఓ భక్తుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, ఏపిల్‌ 13: శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్ళి ఓ భక్తుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం, ఘూకండి జిల్లా, అసంగి గ్రామానికి చెందిన సిరాహట్టి భీమప్ప(38) మంగళవారం పాతాళగంగలో స్నానం కోసం దిగి ఈతరాక మునిగిపోయాడు. అక్కడే ఉండే గజ ఈతగాళ్లు బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. శ్రీశైలం వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తునట్లు తెలిపారు.

Updated Date - 2021-04-14T06:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising