ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలు జారి కిందపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:54:56+05:30

మండంలోని మీరాపురం గ్రామానికి చెం దిన వడ్డె మద్దిలేటి (72) వరిగడ్డి బండి పైనుంచి కాలు జారి కిందపడి సోమవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్ల్లె, మే 17: మండంలోని మీరాపురం గ్రామానికి చెం దిన వడ్డె మద్దిలేటి (72) వరిగడ్డి బండి పైనుంచి కాలు జారి కిందపడి సోమవారం మృతి చెందాడు. కూలీ పని కోసం వరిగడ్డి వేయడానికి వెళ్లిన మద్దిలేటి వరిగడ్డి బండి నుంచి కిందపడగా గాయాలయ్యా యి. బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Updated Date - 2021-05-18T05:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising