ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:32:32+05:30

మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, మే 16: మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కర్నూలు నగరం మారుతినగర్‌ చెందిన సయ్యద్‌ ఖాజా మునీర్‌ (36) శనివారం ద్విచక్రవాహనంపై కర్నూలు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం రాగమయూరి వద్ద ఢీకొనడంతో సయ్యద్‌ ఖాజా మునీర్‌కు గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-17T05:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising