ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న హుండీ రాబడి రూ.60,19,628

ABN, First Publish Date - 2021-06-17T05:49:21+05:30

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.

హుండీ నగదు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, జూన్‌ 16: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. నగదు రూపేణా రూ. 60,19,628 లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 61 రోజులలో సమర్పించారు. 82 గ్రాముల బంగారం, 940 గ్రాములు వెండి కూడా లభించాయి. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 

Updated Date - 2021-06-17T05:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising