ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధర్నాను విజయవంతం చేయండి’

ABN, First Publish Date - 2021-12-16T04:58:27+05:30

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని 20న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలిమిగుండ్ల, డిసెంబరు 15: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని  20న జరిగే  ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ పిలుపునిచ్చారు. కొలిమిగుండ్ల మండలంలోని బెలుంగుహల గెస్ట్‌హౌ్‌సలో కార్యకర్తల సమావేశం బుధవారం మండలాధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డప్పు, చర్మకారుల రాష్ట్ర కన్వీనర్‌ నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, రాము, కంబగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-16T04:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising