ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందిలో పరోక్షంగా రుద్రాభిషేకం

ABN, First Publish Date - 2021-05-09T05:32:31+05:30

మహానంది క్షేత్రంలో పరోక్ష సేవల్లో భాగంగా శనివారం మహానందీశ్వరుడికి, ఏకాంతంగా ఆలయ వేదపండితులు, అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది,  మే 8: మహానంది క్షేత్రంలో  పరోక్ష సేవల్లో భాగంగా శనివారం మహానందీశ్వరుడికి,  ఏకాంతంగా ఆలయ వేదపండితులు, అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మలతోపాటు అర్చకులు జనార్దన్‌శర్మ, మణికంఠశర్మ ప్రత్యేక రుధ్రాక్ష మంటపంలో  స్వామివారి ప్రతి రూపాన్ని ఆశీనులు గావించారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు.

Updated Date - 2021-05-09T05:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising