ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికలలో టీడీపీదే గెలుపు: కేఈ

ABN, First Publish Date - 2021-01-27T06:30:38+05:30

పంచాయతీ ఎన్నికలలో గెలుపు టీడీపీదేనని ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తికొండ/ మద్దికెర, జనవరి 26: పంచాయతీ ఎన్నికలలో గెలుపు టీడీపీదేనని ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఆయనను కలిశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో కేఈ కృష్ణమూర్తి మండలాల నాయకులు, కార్యకర్తలతో పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పంచాయతీల్లో అన్ని స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు బరిలో నిలుస్తారన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు బత్తిన వెంకటరాముడు, సాంబశివారెడ్డి, మనోహర్‌చౌదరి, రామానాయుడు, లోక్‌నాథ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising