ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్మిక చట్టాలను అమలు చేయాలి’

ABN, First Publish Date - 2021-12-25T05:19:15+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి మునిస్వామి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు రూరల్‌, డిసెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి మునిస్వామి డిమాండ్‌ చేశారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం అధ్యక్షులు పద్మావతి, కార్యదర్శి జోష్‌, జయమ్మ, కాశీమా పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising