ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతాళగంగ నీటిలో తేలాడుతున్న మృతదేహం

ABN, First Publish Date - 2021-09-29T17:26:11+05:30

శ్రీశైలం డ్యామ్ పాతాళగంగలోని నీటిలో మృతదేహాల తేలాడుతుండటం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం డ్యామ్ పాతాళగంగలోని నీటిలో మృతదేహాల తేలాడుతుండటం కలకలం రేపుతోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపుడి సాంబశివరావు(48)గా పోలీసులు గుర్తించారు. గత మూడు రోజుల కిందట లింగాలగట్టు పెద్ద బ్రిడ్జిపై నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు  పోలీసులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రిందట శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గౌరిశంకర్ లాడ్జిలో రూంను మృతుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన ఈగలపెంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-29T17:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising