ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో గణేష్ శోభాయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-18T17:05:36+05:30

జిల్లాలోని రాంబోట్ల దేవాలయంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని రాంబోట్ల దేవాలయంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, విహెచ్ పి నేత రాఘవరెడ్డి  ఆలయంలో  వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. ఓల్డ్ టౌన్, కొండారెడ్డి బురుజు, కోట్ల సర్కిల్, పెద్ద పార్కు, రాజవిహార్, కలెక్టరేట్ మీదుగా వినాయక ఘాట్‌కు  శోభాయాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత  వినాయక నిమజ్జనం ప్రారంభం కానుంది. డీజే, మైకులు లేకుండా  శోభాయాత్ర కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-18T17:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising