శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు
ABN, First Publish Date - 2021-10-14T13:21:36+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాయంత్రం స్వామి అమ్మవార్లకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. సాయంత్రం నందివాహనసేవలో స్వామి అమ్మవార్ల ఆలయ ఉత్సవం జరుగనుంది.
Updated Date - 2021-10-14T13:21:36+05:30 IST