ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: వైసీపీకి టీడీపీ మాజీ ఎంపీపీ శశిరేఖ కౌంటర్

ABN, First Publish Date - 2021-12-09T20:17:40+05:30

కర్నూలు జిల్లా: పెద్దకడుబూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: పెద్దకడుబూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని వైసీపీ సభ్యులు విమర్శలు చేయడం వాగ్వాదానికి కారణమైంది. వైసీపీ సభ్యులకు టీడీపీ మాజీ ఎంపీపీ శశిరేఖ కౌంటరిచ్చారు. వైసీపీ వచ్చాక చేసే పనులేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశంలో అధికార, వైసీపీ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలకు అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

Updated Date - 2021-12-09T20:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising