ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు: సిద్దాపురం చెరువు నీరు వృధాగా వదులుతుండటంతో ఆందోళనలో రైతులు

ABN, First Publish Date - 2021-12-05T16:03:20+05:30

సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా గండి ద్వారా నీరు లీకేజీ అవుతోంది. దీంతో నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు అలుగు కొట్టి ఫారెస్టులోకి నీరు వదులుతున్నారు. సిద్దాపురం చెరువులో ప్రస్తుతం 19 అడుగుల మేర నీరు ఉంది. కాగా చెరువులోని నీరు వృధాగా బయటకు వదులుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-12-05T16:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising