ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: దాడులు చేసుకున్న వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు

ABN, First Publish Date - 2021-10-28T17:59:54+05:30

ఆదోని మండలం, ఆరేకల్లులో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు దాడులు చేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: ఆదోని మండలం, ఆరేకల్లులో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో లక్ష్మన్న ఇంటి నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం జరుగుతున్నప్పుడు రాళ్లు తిమ్మారెడ్డి ఇంటిదగ్గర పడ్డాయి. అంతే.. అది ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. మాటా మాటా పెరిగింది... అది దాడుల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ గ్రామం ఉద్రిక్తతగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-28T17:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising