ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాలంకరణ రూపంలో దర్శనమిస్తున్న భ్రమరాంబాదేవి

ABN, First Publish Date - 2021-10-15T15:21:44+05:30

శ్రీశైలంలో శుక్రవారంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలంలో శుక్రవారంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి. దసరా మహోత్సవాలలో తొమ్మవదరోజు  భ్రమరాంబాదేవి అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ సాయంత్రం నంది వాహనంలో స్వామి, అమ్మవార్ల ఆలయ ప్రాకారోత్సవం, శమీపూజ జరుగుతుంది. దసరా పండుగ సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలుచుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నిభందనలు పాటిస్తూ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Updated Date - 2021-10-15T15:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising