ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన మహిళకు రెండో డోస్..

ABN, First Publish Date - 2021-09-13T21:13:27+05:30

కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బతికున్నవారికే కాదు.. చనిపోయినవారికీ టీకాలు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బతికున్నవారికే కాదు.. చనిపోయినవారికీ టీకాలు వేస్తున్నారు. చాగలమర్రిలో రెండవ వార్డుకు చెందిన పెద్ద లక్ష్మిదేవీకి జూన్ 1న వైద్య సిబ్బంది మొదటి డోసు వేశారు. అయితే ఆమె అనారోగ్యానికి గురై జూన్ ఆరో తేదీన మృతి చెందింది. ఈ క్రమంలోనే నిన్న చాగలమర్రిలో వైద్య సిబ్బంది మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. లక్ష్మిదేవి రెండో డోసు వేసుకున్నట్లు సెల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Updated Date - 2021-09-13T21:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising