ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో ఘరానా మోసం

ABN, First Publish Date - 2021-10-25T14:21:42+05:30

జిల్లాలోని ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంగా వర్ధన్ సొసైటీరని ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆత్మకూరులో వర్ధన్ సోసైటీ పేరుతో కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంగా వర్ధన్ సొసైటీరని ఏర్పాటు చేశారు. డిపాజిట్ సొమ్ము ఏడాదిలో రెట్టింపు చేస్తామని కోట్ల రూపాయలు వసూళ్లు  చేశారు. బైకులు, కార్లు కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామంటూ  వర్ధన్ సొసైటీ ఆశ చూపింది. బ్యాంకులో బౌన్స్ అయిన కొందరికి చెక్కులను అందజేసింది. వర్ధన్ సొసైటీ మోసంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-25T14:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising