ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: కొక్కెపీఠం నిర్మాణంపై ముదురుతున్న వివాదం

ABN, First Publish Date - 2021-12-16T15:02:08+05:30

జిల్లాలోని దిగువ అహోబిలం మఠంలో కొక్కెపీఠం నిర్మాణంపై వివాదం ముదురుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని దిగువ అహోబిలం మఠంలో కొక్కెపీఠం నిర్మాణంపై వివాదం ముదురుతోంది. కొక్కెపీఠం నిర్మిస్తే నిరహార దీక్ష చేస్తానని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి హెచ్చరించారు. నవ అహోబిలంలో పీఠాలు ఏర్పాటు చేసేందుకు గతంలోనే స్థలాలు తీసి ఉంచామని... కానీ దిగువ అహోబిలంలో వేరే మఠాలకు చెందిన వారు పీఠాలను నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని తెలిపారు. కొక్కే పీఠం వద్దని చెబితే తమ ప్రత్యర్థి కుటుంబీకులే తమకు మద్దతు తెలిపారన్నారు. కానీ తమ కుటుంబీకులే కొక్కే పీఠం నిర్మాణానికి మద్దతుగా నిలబడటం బాధకరమని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. 

Updated Date - 2021-12-16T15:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising