ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకుల గల్లంతు

ABN, First Publish Date - 2021-10-05T13:37:57+05:30

జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుంబలం ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుంబలం ఎల్లెల్సీ కాల్వలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన అధికారులు మత్స్యకారుల సాయంతో యువకుల కోసం గాలింపు చేపట్టగా ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన సునీల్ (18), భవానీ (19), వినోద్ (28)లుగా గుర్తించారు. 

Updated Date - 2021-10-05T13:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising