ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటు వైద్యం వికటించి బాలుడు మృతి

ABN, First Publish Date - 2021-01-22T12:51:51+05:30

జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నాటు వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నాటు వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు.  పుట్టుకతోనే మూగ బాలుడు కావడంతో తల్లిదండ్రులు నాటు వైద్యులను ఆశ్రయించారు. అయితే వైద్యం చేసిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు కాసేపటికే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-01-22T12:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising